Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:09 AM

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర

వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర
April 24, 2026 09:29 AM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ.. తప్పించుకున్న భర్త

ప్రొద్దుటూరు: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలపైకి తెచ్చిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసింది. లింగాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో జమ్మలమడుగుకు చెందిన నాగసుధీర్‌తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి భార్యను మందలించగా, ఆమె ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నింది.

కిరాయి ముఠాకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ కుట్ర విషయం ముందుగానే తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి అప్రమత్తమై తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News