Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య బదిలీ.. కొత్త కలెక్టర్‌గా ప్రతిక్ జైన్ నియామకం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 03:26 AM

వివాహ రిసెప్షన్‌కు ఎంపీ పార్థసారధి హాజరు

వివాహ రిసెప్షన్‌కు ఎంపీ పార్థసారధి హాజరు

వివాహ రిసెప్షన్‌కు ఎంపీ పార్థసారధి హాజరు
April 26, 2026 01:50 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్ద గువ్వలపల్లి గ్రామానికి చెందిన మారుతి ప్రసాద్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ జానకంపల్లి ATR కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారధి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News