స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్
:విస్సన్నపేట :బుధవారం రోజున విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం. అర్జున్ రాజు ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారు. అంతముందు పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ కే.రామకృష్ణ సైబర్ క్రైమ్ కి బదిలీ అయ్యారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి