Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:53 PM

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్
08-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

వేసవికాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమ్మర్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనాలతో ప్రత్యేక ప్రణాళికకు ఆమోదం తెలిపారు.

ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రైతుల నుండి అద్దె బోర్లు వినియోగించడం, తాత్కాలిక పైప్‌లైన్ల ఏర్పాటు, బోర్‌వెల్‌ల ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ వంటి పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమాల అమలుకు మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్

Article Image

యాదాద్రి భువనగిరి,

వేసవికాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమ్మర్ యాక్షన్ ప్లాన్–2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనాలతో ప్రత్యేక ప్రణాళికకు ఆమోదం తెలిపారు.

ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రైతుల నుండి అద్దె బోర్లు వినియోగించడం, తాత్కాలిక పైప్‌లైన్ల ఏర్పాటు, బోర్‌వెల్‌ల ఫ్లషింగ్ మరియు డీపెనింగ్ వంటి పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమాల అమలుకు మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News