Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:08 AM

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత

వీరబ్రహ్మం గుడి అభివృద్ధికి ఉమాపతి నాయుడు రూ.90,000 చేయూత
April 07, 2026 02:37 AM 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని రూరల్‌, : విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధికి టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేయూతనందించారు. గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విజ్ఞప్తికి స్పందించి రూ.90,000 విలువైన గ్రానైట్ బండలను అందజేశారు.

గ్రామంలో గుడి అభివృద్ధి పనుల కోసం సహాయం కోరగా వెంటనే స్పందించిన ఉమాపతి నాయుడు, అవసరమైన గ్రానైట్‌ను సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా విరుపాపురం గ్రామంలోని వీరబ్రహ్మం గుడి వద్ద నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఉమాపతి నాయుడు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గుడి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News