Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన

వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన

వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన
16-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పట్టణంలోని 9వ వార్డు సింగనగూడంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు.

సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వాటర్ ప్లాంట్ గత రెండు మూడు సంవత్సరాలుగా రిపేర్లు చేయకపోవడం, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మూతపడిందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రజలు బైపాస్ రోడ్డు దాటి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉందని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. వెంటనే వాటర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధ మల్ల మాతయ్య, చింతల శివ, మన్నె రమేష్, మన్నె రాజు, చింతల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన

Article Image

భువనగిరి: పట్టణంలోని 9వ వార్డు సింగనగూడంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు.

సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వాటర్ ప్లాంట్ గత రెండు మూడు సంవత్సరాలుగా రిపేర్లు చేయకపోవడం, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మూతపడిందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రజలు బైపాస్ రోడ్డు దాటి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉందని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. వెంటనే వాటర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధ మల్ల మాతయ్య, చింతల శివ, మన్నె రమేష్, మన్నె రాజు, చింతల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News