Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 10:09 PM

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్  కుమార్‌కు ప్రశంస పత్రం
April 07, 2026 08:23 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా: వరల్డ్ హెల్త్ డే-2026 సందర్భంగా ప్రజారోగ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన మెడికల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో సత్కరించారు.

2025-26 కాలంలో ప్రజారోగ్య అభివృద్ధి, సమాజ ఆరోగ్య సంక్షేమం కోసం చూపిన అంకితభావం, సేవలను గుర్తించి ఈ సర్టిఫికేట్ ఆఫ్ అప్రీషియేషన్ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ ఎంబీబీఎస్, ఎండీ ఆధ్వర్యంలో ఈ సత్కారం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, డా. అశ్విని చేసిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News