Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:47 PM

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్  కుమార్‌కు ప్రశంస పత్రం
07-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా: వరల్డ్ హెల్త్ డే-2026 సందర్భంగా ప్రజారోగ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన మెడికల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో సత్కరించారు.

2025-26 కాలంలో ప్రజారోగ్య అభివృద్ధి, సమాజ ఆరోగ్య సంక్షేమం కోసం చూపిన అంకితభావం, సేవలను గుర్తించి ఈ సర్టిఫికేట్ ఆఫ్ అప్రీషియేషన్ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ ఎంబీబీఎస్, ఎండీ ఆధ్వర్యంలో ఈ సత్కారం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, డా. అశ్విని చేసిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డా. అశ్విన్ కుమార్‌కు ప్రశంస పత్రం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా: వరల్డ్ హెల్త్ డే-2026 సందర్భంగా ప్రజారోగ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన మెడికల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో సత్కరించారు.

2025-26 కాలంలో ప్రజారోగ్య అభివృద్ధి, సమాజ ఆరోగ్య సంక్షేమం కోసం చూపిన అంకితభావం, సేవలను గుర్తించి ఈ సర్టిఫికేట్ ఆఫ్ అప్రీషియేషన్ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ ఎంబీబీఎస్, ఎండీ ఆధ్వర్యంలో ఈ సత్కారం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, డా. అశ్విని చేసిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News