యాదాద్రి భువనగిరి జిల్లా: వరల్డ్ హెల్త్ డే-2026 సందర్భంగా ప్రజారోగ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన మెడికల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో సత్కరించారు.
2025-26 కాలంలో ప్రజారోగ్య అభివృద్ధి, సమాజ ఆరోగ్య సంక్షేమం కోసం చూపిన అంకితభావం, సేవలను గుర్తించి ఈ సర్టిఫికేట్ ఆఫ్ అప్రీషియేషన్ అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ ఎంబీబీఎస్, ఎండీ ఆధ్వర్యంలో ఈ సత్కారం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, డా. అశ్విని చేసిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి