Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:22 PM

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి
April 16, 2026 09:39 PM 735 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. చౌటుప్పల్ వాసిగా గుర్తింపు

మండల పరిధిలోని వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ (50, యాదవ్ ) అనే మహిళ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.​ఈ ప్రమాదంలో చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఈడం మల్లేష్ (56, పద్మశాలి) తీవ్రంగా గాయపడ్డారు. వృత్తిరీత్యా వంట మాస్టర్ అయిన మల్లేష్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ ఎస్.ఐ డి. నర్సిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News