Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 11:29 PM

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి

వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం: మహిళ మృతి
April 16, 2026 09:39 PM 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. చౌటుప్పల్ వాసిగా గుర్తింపు

మండల పరిధిలోని వలిగొండ ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ (50, యాదవ్ ) అనే మహిళ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.​ఈ ప్రమాదంలో చౌటుప్పల్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఈడం మల్లేష్ (56, పద్మశాలి) తీవ్రంగా గాయపడ్డారు. వృత్తిరీత్యా వంట మాస్టర్ అయిన మల్లేష్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ ఎస్.ఐ డి. నర్సిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News