Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయి వినియోగదారులతో మొక్కల నాటకం. భువనగిరిలో పోలీసుల వినూత్న కార్యక్రమం యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:20 PM

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్

వడ దెబ్బతో వ్యక్తి మృతి – కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్
April 16, 2026 04:44 PM 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సాయి బృందావన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ దెబ్బ కారణంగా అమరోజు పాండయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.

మరణించిన పాండయ్య మృతదేహానికి 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అలాగే, మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు. స్థానికులు కౌన్సిలర్ చర్యలను అభినందిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఆదర్శమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News