Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:28 PM

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ
16-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. గురువారం మండలంలోని మోద్గుంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఈ పథకంపై కొత్త నిబంధనలు, జీవోలు విధించడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ-కేవైసీ విధానం కారణంగా పని ప్రదేశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి, కార్మికులకు కూలీ అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం ఉపాధి హామీలో సరైన వేతనం లేకపోవడంతో పాటు పనిదినాలు కూడా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని బలోపేతం చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Sthanikam

ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ

Article Image

బీబీనగర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. గురువారం మండలంలోని మోద్గుంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఈ పథకంపై కొత్త నిబంధనలు, జీవోలు విధించడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ-కేవైసీ విధానం కారణంగా పని ప్రదేశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి, కార్మికులకు కూలీ అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం ఉపాధి హామీలో సరైన వేతనం లేకపోవడంతో పాటు పనిదినాలు కూడా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని బలోపేతం చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News