Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 11:01 PM

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ
April 07, 2026 09:09 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన

జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.

పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News