Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ
April 07, 2026 09:09 PM 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన

జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.

పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News