Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:50 PM

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ
07-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన

జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.

పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ

Article Image

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన

జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.

పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News