Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:51 PM

ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు

ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు

ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు
11-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ యువమోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తెలిపారు.

వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడం కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం అందజేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1 కిలో బియ్యం ఇస్తోందని తెలిపారు.

ఒక్క కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.32 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 మాత్రమే వెచ్చిస్తోందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం ఉచిత రేషన్ కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు

Article Image

రామన్నపేట:

కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ యువమోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తెలిపారు.

వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడం కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం అందజేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1 కిలో బియ్యం ఇస్తోందని తెలిపారు.

ఒక్క కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.32 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 మాత్రమే వెచ్చిస్తోందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం ఉచిత రేషన్ కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News