Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:18 PM

తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు

తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు

తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు
10-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెనుకొండ: తిక్క స్వామి తాత దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టిడిపి యువనేత కొంకా సిద్ధార్థ్ నాయుడు దర్గాను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

మూడు రోజుల క్రితం దర్గా కమిటీ సభ్యులు టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ను కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా దర్గాకు తన సొంత నిధులతో రంగులు వేయిస్తానని సిద్ధార్థ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తిక్క స్వామి తాత దర్గాను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. దర్గా అభివృద్ధికి తాను సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బాలాజీ, సదుల్లా, పాండవుగల్ అయ్యన్న, రాయ్ నగర్ విజయ్, శంకర్, అరిఫ్, వెంకటేష్ తదితరులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు

Article Image

పెనుకొండ: తిక్క స్వామి తాత దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టిడిపి యువనేత కొంకా సిద్ధార్థ్ నాయుడు దర్గాను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

మూడు రోజుల క్రితం దర్గా కమిటీ సభ్యులు టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ను కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా దర్గాకు తన సొంత నిధులతో రంగులు వేయిస్తానని సిద్ధార్థ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తిక్క స్వామి తాత దర్గాను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. దర్గా అభివృద్ధికి తాను సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బాలాజీ, సదుల్లా, పాండవుగల్ అయ్యన్న, రాయ్ నగర్ విజయ్, శంకర్, అరిఫ్, వెంకటేష్ తదితరులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News