Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:53 PM

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!
April 08, 2026 12:51 PM 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సురక్షిత మాతృత్వంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో MLHP జ్యోతి, MPHA అరుంధతి, MPHA సునీత, ఆశా వర్కర్లు బాలమణి, వరమ్మ, శ్యామల, వసంత పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, మంటి బిక్షం, మేకల నరేందర్, బట్టు రాము, కోలుకుల పల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News