Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:47 PM

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!
08-04-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సురక్షిత మాతృత్వంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో MLHP జ్యోతి, MPHA అరుంధతి, MPHA సునీత, ఆశా వర్కర్లు బాలమణి, వరమ్మ, శ్యామల, వసంత పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, మంటి బిక్షం, మేకల నరేందర్, బట్టు రాము, కోలుకుల పల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!

Article Image

ఇంద్రపాలనగరం: గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సురక్షిత మాతృత్వంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో MLHP జ్యోతి, MPHA అరుంధతి, MPHA సునీత, ఆశా వర్కర్లు బాలమణి, వరమ్మ, శ్యామల, వసంత పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, మంటి బిక్షం, మేకల నరేందర్, బట్టు రాము, కోలుకుల పల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News