స్థానికంఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్
తిరువూరు టౌన్..ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో తలుపులు లేకపోవడం వలన దోమలు చేరటం వలన రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది..ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో హాస్పటల్ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే తన సొంత నిధులతో తలుపులు ఏర్పాటు చేశారు..దీంతో పట్టణంలో పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి