Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:21 PM

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

సోమందేపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
April 25, 2026 03:33 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం, సోమందేపల్లి గ్రామ పంచాయతీ (SWPC షెడ్స్)లో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి వారికి గిఫ్ట్స్ అందజేశారు. గ్రామ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలను కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నిరీగంటి చంద్రశేఖర్, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు వడ్డే సురేష్, డిప్యూటీ ఎంపీడీవో ప్రేమ కుమార్ పాల్గొన్నారు. అలాగే సోమందేపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News