Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 PM

సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్

సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్

సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్
05-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కమిటీ గౌరవ సలహాదారులుగా గాదే పెంటయ్య, మామిడి పెంటయ్యలను నియమించగా, గౌరవ అధ్యక్షులుగా గాదె యాదయ్య, గాదె శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గాదె అరవింద్, నందిపాటి అనిల్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా గాదె రమేష్, గాదె సురేష్ పనిచేయనుండగా, సంయుక్త కార్యదర్శులుగా గాడే జానీ, ముటాపురం చంద్రశేఖర్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Sthanikam

సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్

Article Image

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కమిటీ గౌరవ సలహాదారులుగా గాదే పెంటయ్య, మామిడి పెంటయ్యలను నియమించగా, గౌరవ అధ్యక్షులుగా గాదె యాదయ్య, గాదె శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గాదె అరవింద్, నందిపాటి అనిల్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా గాదె రమేష్, గాదె సురేష్ పనిచేయనుండగా, సంయుక్త కార్యదర్శులుగా గాడే జానీ, ముటాపురం చంద్రశేఖర్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News