Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:58 AM

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం
11-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


Sthanikam

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News