Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 03:37 PM

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు
April 25, 2026 12:55 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సమ్మె విరమణ.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించడంతో, శుక్రవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు.శనివారం తెల్లవారుజామున నుండి బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, బస్సులు యథావిధిగా నడవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లలో బస్సులను అందుబాటులోకి తెచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News