Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:26 PM

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు

సమ్మె విరమణ..రోడ్డెక్కిన బస్సులు
April 25, 2026 12:55 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సమ్మె విరమణ.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించడంతో, శుక్రవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు.శనివారం తెల్లవారుజామున నుండి బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, బస్సులు యథావిధిగా నడవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లలో బస్సులను అందుబాటులోకి తెచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News