Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 05:38 PM

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత
April 27, 2026 03:06 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ పట్టణం ఆల్వీన్ కాలనీకి చెందిన రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు అనారోగ్యంతో ఈరోజు సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించిన స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, మిలట్రీ నారాయణప్ప, చెండ్రాయుడు, ఇస్లాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News