PRINT TIME: April 27, 2026 05:38 PM
రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత
రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత
April 27, 2026 03:06 PM
53 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
పెనుకొండ పట్టణం ఆల్వీన్ కాలనీకి చెందిన రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు అనారోగ్యంతో ఈరోజు సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ సందర్భంగా ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించిన స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, మిలట్రీ నారాయణప్ప, చెండ్రాయుడు, ఇస్లాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి