Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత
27-04-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ పట్టణం ఆల్వీన్ కాలనీకి చెందిన రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు అనారోగ్యంతో ఈరోజు సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించిన స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, మిలట్రీ నారాయణప్ప, చెండ్రాయుడు, ఇస్లాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు కన్నుమూత

Article Image

పెనుకొండ పట్టణం ఆల్వీన్ కాలనీకి చెందిన రిటైర్డ్ మిలట్రీ రామాంజనేయులు అనారోగ్యంతో ఈరోజు సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శించిన స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, మిలట్రీ నారాయణప్ప, చెండ్రాయుడు, ఇస్లాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News