Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:52 PM

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ
March 09, 2026 04:02 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి: రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కూరగాయ విత్తనాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు 100 శాతం రాయితీతో ఐదు రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విత్తనాల్లో టమాటా, వంగ, బెండ, పాలకూర, తోటకూర రకాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు ఒక యూనిట్‌గా సుమారు 60 గ్రాముల విత్తనాలు అందజేస్తారని, ఇవి సుమారు 0–20 విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సరిపోతాయని వివరించారు.

విత్తనాలు అవసరమైన రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 89777 14104 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News