Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:07 AM

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ
March 09, 2026 04:02 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి: రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కూరగాయ విత్తనాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు 100 శాతం రాయితీతో ఐదు రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విత్తనాల్లో టమాటా, వంగ, బెండ, పాలకూర, తోటకూర రకాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు ఒక యూనిట్‌గా సుమారు 60 గ్రాముల విత్తనాలు అందజేస్తారని, ఇవి సుమారు 0–20 విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సరిపోతాయని వివరించారు.

విత్తనాలు అవసరమైన రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 89777 14104 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News