Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:14 AM

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ

రాయితీపై కూరగాయ విత్తనాలు పంపిణీ
March 09, 2026 04:02 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి: రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కూరగాయ విత్తనాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు 100 శాతం రాయితీతో ఐదు రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విత్తనాల్లో టమాటా, వంగ, బెండ, పాలకూర, తోటకూర రకాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు ఒక యూనిట్‌గా సుమారు 60 గ్రాముల విత్తనాలు అందజేస్తారని, ఇవి సుమారు 0–20 విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సరిపోతాయని వివరించారు.

విత్తనాలు అవసరమైన రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 89777 14104 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News