Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:04 AM

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”
April 09, 2026 03:00 PM 149 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య స్పష్టం చేశారు. 1952 నుంచి చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో నకిరేకల్‌లో విలీనం కావడం అన్యాయమని అన్నారు.

2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతుతో ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News