Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 04:30 PM

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”

“రామన్నపేట నియోజకవర్గాన్ని సాధిస్తాం”
April 09, 2026 03:00 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య స్పష్టం చేశారు. 1952 నుంచి చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో నకిరేకల్‌లో విలీనం కావడం అన్యాయమని అన్నారు.

2025 జూన్ 25 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో వందకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతుతో ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News