Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 05:58 PM

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. సీఐ, ఎన్ వెంకటేశ్వర్లు

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. సీఐ, ఎన్ వెంకటేశ్వర్లు

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన.  సీఐ, ఎన్ వెంకటేశ్వర్లు
April 15, 2026 06:18 PM 157 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులతో మానవహారం.. “డాడ్ ప్లీజ్… హెల్మెట్ కొనిపెట్టండి” నినాదం

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులతో సుభాష్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందేశాలను తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు.

“డాడ్ ప్లీజ్… మాకు హెల్మెట్ కొనిపెట్టండి” అనే అంశంపై విద్యార్థులతో వ్యాసరచన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో , ఎస్ ఐ డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News