Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 09:27 PM

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
April 01, 2026 07:46 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ అడ్వకేట్ దూశర్ల నరేందర్ రావు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మజీద్, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, సంయుక్త కార్యదర్శి ఏళ్ల శ్రీశైలం, క్రీడా & సాంస్కృతిక కార్యదర్శి నోముల స్వామి సహా కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.

కొత్త కమిటీ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, బార్ అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమానికి బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News