Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
01-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ అడ్వకేట్ దూశర్ల నరేందర్ రావు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మజీద్, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, సంయుక్త కార్యదర్శి ఏళ్ల శ్రీశైలం, క్రీడా & సాంస్కృతిక కార్యదర్శి నోముల స్వామి సహా కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.

కొత్త కమిటీ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, బార్ అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమానికి బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు

Sthanikam

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Article Image

రామన్నపేట బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ అడ్వకేట్ దూశర్ల నరేందర్ రావు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మజీద్, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, సంయుక్త కార్యదర్శి ఏళ్ల శ్రీశైలం, క్రీడా & సాంస్కృతిక కార్యదర్శి నోముల స్వామి సహా కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రమాణం చేశారు.

కొత్త కమిటీ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, బార్ అసోసియేషన్ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కార్యక్రమానికి బార్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News