PRINT TIME: July 02, 2026 10:48 AM
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
April 22, 2026 06:38 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
రైతుల అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గం నుతనకల్ మండలం పరిధిలోని మాంచనపల్లి గ్రామంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమ కోసం ఉచిత కరెంటు, రైతు బీమా , రైతుబంధు, బోనస్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని అన్నారు. రైతులు దళాలకు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి, ఐకెపి నిర్వాకులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి