Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:26 PM

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం… బోగారంలో సర్పంచ్ ముందడుగు

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం… బోగారంలో సర్పంచ్ ముందడుగు

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం… బోగారంలో సర్పంచ్ ముందడుగు
15-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల మార్కెట్‌లో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు, మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఎండలో కష్టపడుతున్న రైతన్నలకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, రైతులు మారం గోపాల్ రెడ్డి, కట్ట దశరథ రెడ్డి, తొండం శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి యాదయ్య, చిరగోని పద్మ, బొడ్డుపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్ గోగు మహేష్ సహా పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎండల సమయంలో రైతులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించనుందని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం… బోగారంలో సర్పంచ్ ముందడుగు

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల మార్కెట్‌లో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు, మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఎండలో కష్టపడుతున్న రైతన్నలకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, రైతులు మారం గోపాల్ రెడ్డి, కట్ట దశరథ రెడ్డి, తొండం శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి యాదయ్య, చిరగోని పద్మ, బొడ్డుపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్ గోగు మహేష్ సహా పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎండల సమయంలో రైతులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించనుందని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News