Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 08:12 PM

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.
April 22, 2026 06:28 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, తమ వంతు సహకారంతో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ ఈ కళాశాల నుంచి చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అలుమ్ని సంఘం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో అలుమ్ని ఇంచార్జ్ డాక్టర్ ఎం. రవీందర్ రావు, కోశాధికారి వేముల సైదులు, పూర్వ విద్యార్థులు డాక్టర్ రాచమళ్ళ శ్రీను, బాలరాజు, శశిధర్ రెడ్డి, పావని, పాపయ్య, కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News