Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:42 AM

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.

పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.
April 22, 2026 06:28 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, తమ వంతు సహకారంతో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ ఈ కళాశాల నుంచి చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అలుమ్ని సంఘం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో అలుమ్ని ఇంచార్జ్ డాక్టర్ ఎం. రవీందర్ రావు, కోశాధికారి వేముల సైదులు, పూర్వ విద్యార్థులు డాక్టర్ రాచమళ్ళ శ్రీను, బాలరాజు, శశిధర్ రెడ్డి, పావని, పాపయ్య, కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News