PRINT TIME: April 22, 2026 08:12 PM
పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.
పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి: ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం.
April 22, 2026 06:28 PM
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, తమ వంతు సహకారంతో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ ఈ కళాశాల నుంచి చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అలుమ్ని సంఘం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో అలుమ్ని ఇంచార్జ్ డాక్టర్ ఎం. రవీందర్ రావు, కోశాధికారి వేముల సైదులు, పూర్వ విద్యార్థులు డాక్టర్ రాచమళ్ళ శ్రీను, బాలరాజు, శశిధర్ రెడ్డి, పావని, పాపయ్య, కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి