తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కుషాయిగూడ డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాల యాత్రలలో భాగంగా ఈనెల 30వ తేదీన రామేశ్వరం యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ యాత్రలో ఏప్రిల్ 1న పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ తో పాటు కాణిపాకం, పలని, కన్యాకుమారి,మధురై, శ్రీరంగం వంటి మొత్తం 10 యాత్రలు ఉంటాయని తెలిపారు. టికెట్టు ధర ఒక్కరికి 8500/- గా 8 రోజులు నిర్ణయించామన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
PRINT TIME: August 27, 2026 09:30 PM
పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక బస్సులు
పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక బస్సులు
22-03-2026
195 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కుషాయిగూడ డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాల యాత్రలలో భాగంగా ఈనెల 30వ తేదీన రామేశ్వరం యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ యాత్రలో ఏప్రిల్ 1న పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ తో పాటు కాణిపాకం, పలని, కన్యాకుమారి,మధురై, శ్రీరంగం వంటి మొత్తం 10 యాత్రలు ఉంటాయని తెలిపారు. టికెట్టు ధర ఒక్కరికి 8500/- గా 8 రోజులు నిర్ణయించామన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి