Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:09 AM

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో
April 22, 2026 08:51 AM 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాల దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.

డిపో ఆవరణను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలోని 7 రీజియన్ల పరిధిలో సుమారు 702 బస్సులు నిలిచిపోనున్నట్లు సమాచారం. సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News