Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:07 PM

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో
22-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాల దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.

డిపో ఆవరణను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలోని 7 రీజియన్ల పరిధిలో సుమారు 702 బస్సులు నిలిచిపోనున్నట్లు సమాచారం. సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Sthanikam

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

Article Image

నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాల దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.

డిపో ఆవరణను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలోని 7 రీజియన్ల పరిధిలో సుమారు 702 బస్సులు నిలిచిపోనున్నట్లు సమాచారం. సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News