Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:13 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట బీఆర్‌ఎస్‌వి పోస్టర్ ఆవిష్కరణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట బీఆర్‌ఎస్‌వి పోస్టర్ ఆవిష్కరణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట బీఆర్‌ఎస్‌వి పోస్టర్ ఆవిష్కరణ
27-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాలలో బీఆర్‌ఎస్‌వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Bommaraboyina Nagarjuna హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల సాధనలో బీఆర్‌ఎస్‌వి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. రాబోయే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, ఎర్ర స్వామి, వెంకటేష్, అశోక్, సురేష్, వంశీ, కిరణ్, పరమేష్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట బీఆర్‌ఎస్‌వి పోస్టర్ ఆవిష్కరణ

Article Image

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాలలో బీఆర్‌ఎస్‌వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Bommaraboyina Nagarjuna హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల సాధనలో బీఆర్‌ఎస్‌వి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. రాబోయే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, ఎర్ర స్వామి, వెంకటేష్, అశోక్, సురేష్, వంశీ, కిరణ్, పరమేష్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News