Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండుతున్న ఎండల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన పల్లపు బుద్ధుడు రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 04:07 PM

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు
April 27, 2026 02:15 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో పెట్రోల్‌, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News