Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 06:54 PM

పీపీసీల్లో తనిఖీలు.. రికార్డుల పరిశీలన

పీపీసీల్లో తనిఖీలు.. రికార్డుల పరిశీలన

పీపీసీల్లో తనిఖీలు.. రికార్డుల పరిశీలన
April 23, 2026 05:16 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం, రామన్నపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను (పీపీసీలు) రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా గేట్ రిజిస్టర్లు, ఏఈఓలు జారీ చేసిన ఎఫ్‌ఏక్యూ ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తనిఖీలలో తహసీల్దార్ లాల్ బహుదూర్, ఏపీఎం ఎండి జానీ(ఐకేపీ), ఆర్ఐ డి,శోభా , జీపీఓలు నరసింహ, యాదయ్య పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News