Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:25 PM

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య
April 26, 2026 01:05 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రాఘవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై రాఘవయ్య, తమ విధుల్లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంత్రి కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News