Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 03:36 PM

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య

పెనుకొండలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రాఘవయ్య
April 26, 2026 01:05 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రాఘవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై రాఘవయ్య, తమ విధుల్లో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంత్రి కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News