Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం
09-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసే గర్భిణీ స్త్రీలకు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా నిరంతరం పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, మంత్రి సవిత ఈ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసే గర్భిణీ స్త్రీలకు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా నిరంతరం పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, మంత్రి సవిత ఈ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News