Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:08 PM

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం

పెనుకొండలో గర్భిణీలకు పౌష్టికాహారం – మంత్రి సవిత సేవలు ప్రశంసనీయం
April 09, 2026 02:26 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేసే గర్భిణీ స్త్రీలకు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా నిరంతరం పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత గారు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీల ఆరోగ్యం దృష్ట్యా వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, మంత్రి సవిత ఈ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News