Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 09:31 PM

పెనుకొండలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు భూమిపూజ

పెనుకొండలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు భూమిపూజ

 పెనుకొండలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు భూమిపూజ
March 29, 2026 07:41 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఆహుడా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ లేఔట్‌లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.

రూ. 16.6 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ టీ.సి. వరుణ్ , సంబంధిత అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ టౌన్‌షిప్ అభివృద్ధి ద్వారా పెనుకొండ పట్టణానికి మరింత ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News