Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
"నేను రూ.50 వేలే ఇవ్వగలను.. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు" రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 07:01 PM

పెనుకొండలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు భూమిపూజ

పెనుకొండలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు భూమిపూజ

 పెనుకొండలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు భూమిపూజ
March 29, 2026 07:41 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఆహుడా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ లేఔట్‌లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.

రూ. 16.6 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ టీ.సి. వరుణ్ , సంబంధిత అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ టౌన్‌షిప్ అభివృద్ధి ద్వారా పెనుకొండ పట్టణానికి మరింత ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News