Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:55 PM

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం
April 10, 2026 07:23 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

పెళ్లిరోజును సాంప్రదాయబద్ధంగా సేవా కార్యక్రమంగా జరుపుకుంటూ, గోశాలకు పండ్లు అందజేసిన ఘటన రామన్నపేట మండలంలో చోటుచేసుకుంది.

మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గోశాలలో మండల కృష్ణ, సంధ్యారాణి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా గోమాతలకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నరసింహ స్వామి అఘోర గోవులకు పండ్లు పంపిణీ చేసి ఆహారంగా అందించారు.

ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ… దాతలు ముందుకు వచ్చి గోశాలకు సహకరించడం శుభప్రదమని, గోమాత ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి, సేవా భావాలను ప్రతిబింబించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News