Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:21 PM

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం
April 10, 2026 07:23 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

పెళ్లిరోజును సాంప్రదాయబద్ధంగా సేవా కార్యక్రమంగా జరుపుకుంటూ, గోశాలకు పండ్లు అందజేసిన ఘటన రామన్నపేట మండలంలో చోటుచేసుకుంది.

మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గోశాలలో మండల కృష్ణ, సంధ్యారాణి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా గోమాతలకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నరసింహ స్వామి అఘోర గోవులకు పండ్లు పంపిణీ చేసి ఆహారంగా అందించారు.

ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ… దాతలు ముందుకు వచ్చి గోశాలకు సహకరించడం శుభప్రదమని, గోమాత ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి, సేవా భావాలను ప్రతిబింబించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News