Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:44 PM

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం

పెళ్లిరోజు సందర్భంగా గోశాలకు పండ్ల విరాళం
April 10, 2026 07:23 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

పెళ్లిరోజును సాంప్రదాయబద్ధంగా సేవా కార్యక్రమంగా జరుపుకుంటూ, గోశాలకు పండ్లు అందజేసిన ఘటన రామన్నపేట మండలంలో చోటుచేసుకుంది.

మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గోశాలలో మండల కృష్ణ, సంధ్యారాణి దంపతులు తమ పెళ్లిరోజు సందర్భంగా గోమాతలకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నరసింహ స్వామి అఘోర గోవులకు పండ్లు పంపిణీ చేసి ఆహారంగా అందించారు.

ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ… దాతలు ముందుకు వచ్చి గోశాలకు సహకరించడం శుభప్రదమని, గోమాత ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి, సేవా భావాలను ప్రతిబింబించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News