Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:34 PM

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన
April 17, 2026 04:08 PM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) హయత్‌నగర్ సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

టి.జి.ఇ.జె.ఎ.సి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రవేశ ద్వారం వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. జీతాలు, బకాయిలు, అలవెన్సుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరసన చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News