Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 06:10 PM

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన
April 17, 2026 04:08 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) హయత్‌నగర్ సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

టి.జి.ఇ.జె.ఎ.సి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రవేశ ద్వారం వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. జీతాలు, బకాయిలు, అలవెన్సుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరసన చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News