Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:23 PM

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన
17-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) హయత్‌నగర్ సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

టి.జి.ఇ.జె.ఎ.సి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రవేశ ద్వారం వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. జీతాలు, బకాయిలు, అలవెన్సుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరసన చేపట్టినట్లు తెలిపారు.

Sthanikam

పెండింగ్ బిల్లులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

Article Image

హయత్‌నగర్: ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జిడిసి) హయత్‌నగర్ సిబ్బంది శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

టి.జి.ఇ.జె.ఎ.సి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రవేశ ద్వారం వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. జీతాలు, బకాయిలు, అలవెన్సుల చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరసన చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News