Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 07:44 AM

పటేల్ రమేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా యూనిట్

పటేల్ రమేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా యూనిట్

పటేల్ రమేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా యూనిట్
June 01, 2026 01:34 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

నివాసంలో కలసి సన్మానం చేసిన జర్నలిస్టులు

తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ సూర్యాపేట జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఆయనను నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం ప్రతినిధులు రమేష్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవా కార్యక్రమాల్లో పటేల్ రమేష్ రెడ్డి చురుకుగా వ్యవహరిస్తూ సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, కందుకూరి యాదగిరి, షేక్ జహీర్, రామచంద్ర రాజు, దుస్సా చంద్రశేఖర్, దుర్గం బాలు, పోలోజు సందీప్, వెంకట్, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News