Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 19, 2026 09:48 PM

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం
July 19, 2026 12:49 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పట్టణంలో మురుగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం రూ.258 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రంగా థియేటర్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోదాడలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News