Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:53 AM

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం
19-07-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణంలో మురుగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం రూ.258 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రంగా థియేటర్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోదాడలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు..

Sthanikam

కోదాడలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

Article Image

కోదాడ పట్టణంలో మురుగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం రూ.258 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రంగా థియేటర్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కోదాడలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News