Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:34 AM

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు
February 24, 2026 09:32 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తన శ్రమకు తగిన ఫలితం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News