Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:36 PM

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు
24-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తన శ్రమకు తగిన ఫలితం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

పరీక్షల పర్వానికి శ్రీకారం.. విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు

Article Image

రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిని, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తన శ్రమకు తగిన ఫలితం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News