PRINT TIME: June 10, 2026 02:05 PM
ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
March 23, 2026 06:45 PM
90 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
ఈస్ట్ ఆనంద్ డివిజన్ పరిధిలోని బండ చెరువు దగ్గరలోనీ సాయిబాబా దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, బాబు, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి