Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్ తప్పనిసరి... రోడ్డు భద్రత అందరి బాధ్యత: నాగల్‌గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 04:32 PM

ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు. 13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.

ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు. 13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.

ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు.  13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.
August 03, 2026 02:33 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మాజీ మంత్రి, రామన్నపేట మాజీ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రామన్నపేట సుభాష్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసేవ, రాజకీయ జీవితంలో చేసిన సేవలను కొనియాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, మొహమ్మద్ నాసర్, వనం విఠల్, వనం నరసింహ, సాల్వేర్ అశోక్, వనం చంద్రశేఖర్, గోదాసు శ్రీమన్నారాయణ, కేశవదాస్ వెంకటేశం, రాపోలు రాజశేఖర్, సైదాచారి, మొహమ్మద్ జానీ, ఆముద లక్ష్మణ్, రాఘవుల అనంత్ కుమార్, ఎర్ర నరసింహ, కొమ్ము నాగరాజు, గురజాల మహేష్ రెడ్డి, మేడి రాములు, లవణం ఉపేందర్, మేడి శంకరయ్య, మొహమ్మద్ అజార్, జుల్లేటి పాండురంగాచారి, బొడ్డు సైదులు, మాధవరావు సింధియా, మేడి ధృవతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News