ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు. 13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.
ప్రజాసేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు. 13వ వర్ధంతి సందర్భంగా పురుషోత్తం రెడ్డికి చిత్రపటానికి పూలమాలలు.
Editor Desk
రామన్నపేట
మాజీ మంత్రి, రామన్నపేట మాజీ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రామన్నపేట సుభాష్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాసేవ, రాజకీయ జీవితంలో చేసిన సేవలను కొనియాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, మొహమ్మద్ నాసర్, వనం విఠల్, వనం నరసింహ, సాల్వేర్ అశోక్, వనం చంద్రశేఖర్, గోదాసు శ్రీమన్నారాయణ, కేశవదాస్ వెంకటేశం, రాపోలు రాజశేఖర్, సైదాచారి, మొహమ్మద్ జానీ, ఆముద లక్ష్మణ్, రాఘవుల అనంత్ కుమార్, ఎర్ర నరసింహ, కొమ్ము నాగరాజు, గురజాల మహేష్ రెడ్డి, మేడి రాములు, లవణం ఉపేందర్, మేడి శంకరయ్య, మొహమ్మద్ అజార్, జుల్లేటి పాండురంగాచారి, బొడ్డు సైదులు, మాధవరావు సింధియా, మేడి ధృవతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి