Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్ తప్పనిసరి... రోడ్డు భద్రత అందరి బాధ్యత: నాగల్‌గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 04:29 PM

'ఏఐవైఎఫ్' మండల అధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా వేణు

'ఏఐవైఎఫ్' మండల అధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా వేణు

'ఏఐవైఎఫ్' మండల అధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా వేణు
August 03, 2026 02:24 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నూతన కమిటీని ప్రకటించిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) చౌటుప్పల్ మండల నూతన కమిటీని సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ తెలిపారు. ​మండల అధ్యక్షుడిగా గుండెబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి బరిగెల వేణు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా బద్దుల సాయితేజ, సహాయ కార్యదర్శిగా ఉడుత రాజు, కోశాధికారిగా నీళ్ల రాములను ఎన్నుకున్నారు. ​ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో ఏఐవైఎఫ్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీస్తూ, యువజన హక్కుల సాధన కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News