Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త తహసీల్దార్ బాధ్యతలు స్వీకరణ గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 06:26 PM

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు
April 06, 2026 04:34 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో తుమ్మలగూడెం, నిధాన్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలగూడెం సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ పోలిపాక జయసుధ, నిధాన్‌పల్లి సర్పంచ్ నారపాక మాధవి, ఉప సర్పంచ్ కొండ అండాలు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.

సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ రామన్నపేటను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా సాధించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు, ప్రజలు అందరూ ఏకమై ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్, మాధవి స్పందిస్తూ నియోజకవర్గ సాధన కోసం సమితి చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్ల నరేందర్, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఎండీ ఫజల్, జెట్టి శివప్రసాద్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, ఆవుల నరేందర్, ఎండీ ఇమామ్, మీర్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News