Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 PM

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు
06-04-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో తుమ్మలగూడెం, నిధాన్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలగూడెం సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ పోలిపాక జయసుధ, నిధాన్‌పల్లి సర్పంచ్ నారపాక మాధవి, ఉప సర్పంచ్ కొండ అండాలు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.

సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ రామన్నపేటను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా సాధించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు, ప్రజలు అందరూ ఏకమై ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్, మాధవి స్పందిస్తూ నియోజకవర్గ సాధన కోసం సమితి చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్ల నరేందర్, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఎండీ ఫజల్, జెట్టి శివప్రసాద్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, ఆవుల నరేందర్, ఎండీ ఇమామ్, మీర్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

Article Image

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో తుమ్మలగూడెం, నిధాన్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలగూడెం సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ పోలిపాక జయసుధ, నిధాన్‌పల్లి సర్పంచ్ నారపాక మాధవి, ఉప సర్పంచ్ కొండ అండాలు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.

సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ రామన్నపేటను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా సాధించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు, ప్రజలు అందరూ ఏకమై ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్, మాధవి స్పందిస్తూ నియోజకవర్గ సాధన కోసం సమితి చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్ల నరేందర్, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఎండీ ఫజల్, జెట్టి శివప్రసాద్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, ఆవుల నరేందర్, ఎండీ ఇమామ్, మీర్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News