Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:07 PM

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి
April 25, 2026 06:19 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

చైతన్యపురి డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు బి ఆర్ ఎస్ నాయకుడు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని మున్సిపల్ కాలనీలో బోర్లు చెడిపోయి కాలనీలో నీటి సమస్య ఉందని కాలనీ అధ్యక్షులు శ్రీహరి, నాయకులు నరేష్ తన దృష్టికి తీసుకురాగా సొంత నిధులతో రెండు రోజులలో బోర్లు రిపేర్ చేయించి శనివారం కాలనీ వాసులకు మంచినీరు అందించానని తెలిపారు. ప్రతీ ఇంటికి నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో మున్సిపల్ కాలనీ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కాలనీ అధ్యక్షులు శ్రీహరి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, సీనియర్ నాయకులు పురుషోత్తం, పులి కిరణ్, నరేష్, సాయి, వినోద్ కుమార్, శివప్రసాద్, అభిషేక్, ప్రమోద్, అజ్జు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News