Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 06:00 PM

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి

ప్రజల దాహార్తిని తీర్చిన చంద్రశేఖర్ రెడ్డి
April 25, 2026 06:19 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

చైతన్యపురి డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు బి ఆర్ ఎస్ నాయకుడు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని మున్సిపల్ కాలనీలో బోర్లు చెడిపోయి కాలనీలో నీటి సమస్య ఉందని కాలనీ అధ్యక్షులు శ్రీహరి, నాయకులు నరేష్ తన దృష్టికి తీసుకురాగా సొంత నిధులతో రెండు రోజులలో బోర్లు రిపేర్ చేయించి శనివారం కాలనీ వాసులకు మంచినీరు అందించానని తెలిపారు. ప్రతీ ఇంటికి నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో మున్సిపల్ కాలనీ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కాలనీ అధ్యక్షులు శ్రీహరి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, సీనియర్ నాయకులు పురుషోత్తం, పులి కిరణ్, నరేష్, సాయి, వినోద్ కుమార్, శివప్రసాద్, అభిషేక్, ప్రమోద్, అజ్జు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News