Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:10 AM

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు
April 21, 2026 09:41 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన కీలక చర్చలు ఫలించలేదు. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని కమిటీ కోరినట్లు సమాచారం. అయితే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జేఏసీ, చర్చలు విఫలమైన నేపథ్యంలో అర్థరాత్రి నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News