Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టెండర్ల ద్వారా దుకాణాల కేటాయింపు చేపట్టాలి: కర్రె ప్రవీణ్ పెళ్లి పీటలపై వరుడికి షాక్‌.. వివాహం రద్దు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 11:23 PM

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు

ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు
April 21, 2026 09:41 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన కీలక చర్చలు ఫలించలేదు. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని కమిటీ కోరినట్లు సమాచారం. అయితే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జేఏసీ, చర్చలు విఫలమైన నేపథ్యంలో అర్థరాత్రి నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News