హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన కీలక చర్చలు ఫలించలేదు. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని కమిటీ కోరినట్లు సమాచారం. అయితే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జేఏసీ, చర్చలు విఫలమైన నేపథ్యంలో అర్థరాత్రి నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
PRINT TIME: August 25, 2026 11:07 PM
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు
21-04-2026
71 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన కీలక చర్చలు ఫలించలేదు. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల గడువు కావాలని కమిటీ కోరినట్లు సమాచారం. అయితే తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జేఏసీ, చర్చలు విఫలమైన నేపథ్యంలో అర్థరాత్రి నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి