ప్రభుత్వ విప్గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
ప్రభుత్వ విప్గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
Editor Desk
నకిరేకల్: నకిరేకల్ శాసనసభ్యులు, తాజాగా ప్రభుత్వ విప్గా నియమితులైన వేముల వీరేశం ని పల్లివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం నకిరేకల్లోని ఆయన నివాసంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వీరేశం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలలు వేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు సభ్యులు కర్రే లావణ్య, స్వామి, జనపాల కవిత, దుర్గేష్, శిరీష, సోమలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ సభ్యులు కల్లూరి రేణుక, సైదులు, నాంపల్లి ఉమరాణి, రాజు, కళ్ళేం నర్సింహా మరియు గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి