Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:10 AM

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
April 09, 2026 04:10 PM 481 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: నకిరేకల్ శాసనసభ్యులు, తాజాగా ప్రభుత్వ విప్‌గా నియమితులైన వేముల వీరేశం ని పల్లివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం నకిరేకల్‌లోని ఆయన నివాసంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వీరేశం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు సభ్యులు కర్రే లావణ్య, స్వామి, జనపాల కవిత, దుర్గేష్, శిరీష, సోమలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ సభ్యులు కల్లూరి రేణుక, సైదులు, నాంపల్లి ఉమరాణి, రాజు, కళ్ళేం నర్సింహా మరియు గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు హాజరయ్యారు.




మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News