Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:53 PM

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
09-04-2026 490 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: నకిరేకల్ శాసనసభ్యులు, తాజాగా ప్రభుత్వ విప్‌గా నియమితులైన వేముల వీరేశం ని పల్లివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం నకిరేకల్‌లోని ఆయన నివాసంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వీరేశం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు సభ్యులు కర్రే లావణ్య, స్వామి, జనపాల కవిత, దుర్గేష్, శిరీష, సోమలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ సభ్యులు కల్లూరి రేణుక, సైదులు, నాంపల్లి ఉమరాణి, రాజు, కళ్ళేం నర్సింహా మరియు గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు హాజరయ్యారు.




Sthanikam

ప్రభుత్వ విప్‌గా వేముల వీరేశానికి పల్లివాడ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

Article Image

నకిరేకల్: నకిరేకల్ శాసనసభ్యులు, తాజాగా ప్రభుత్వ విప్‌గా నియమితులైన వేముల వీరేశం ని పల్లివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం నకిరేకల్‌లోని ఆయన నివాసంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వీరేశం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలలు వేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు సభ్యులు కర్రే లావణ్య, స్వామి, జనపాల కవిత, దుర్గేష్, శిరీష, సోమలక్ష్మి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ సభ్యులు కల్లూరి రేణుక, సైదులు, నాంపల్లి ఉమరాణి, రాజు, కళ్ళేం నర్సింహా మరియు గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు హాజరయ్యారు.




మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News