Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు! కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 04:09 PM

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!
April 18, 2026 02:41 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News