Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:28 AM

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!
18-04-2026 263 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

Article Image

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News