PRINT TIME: April 26, 2026 09:56 PM
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్
April 26, 2026 08:19 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని చల్లపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు.
అనంతరం గోరంట్ల పట్టణంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన నిఖా వేడుకకు హాజరై, పెనుకొండ కౌన్సిలర్ తయుబ్ సోదరుడి కుమారుడికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి