Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 09:56 PM

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్
April 26, 2026 08:19 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని చల్లపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు.


అనంతరం గోరంట్ల పట్టణంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన నిఖా వేడుకకు హాజరై, పెనుకొండ కౌన్సిలర్ తయుబ్ సోదరుడి కుమారుడికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.


ఈ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News