Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువతపై మహనీయుల ఆశయాల బాధ్యత – కళ్లెం కృష్ణ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:37 PM

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు
April 11, 2026 03:38 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల చివరి వర్కింగ్ డే ఉత్సాహంగా, భావోద్వేగంగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన ఈ రోజును ఆనందంగా జరుపుకున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ స్నేహాలు, గురువుల బోధనలను స్మరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ జీవితంలో తొలి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతూ, సోమవారం జరిగే సోషల్ పరీక్షకు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.

భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా సోషల్ టీచర్ స్వరూప రాణి మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో తొలి మెట్టుగా భావించాలని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News